Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



Share |



It was quite an unexpected and a bitter experience for buxom babe Namitha, who recently enters Kollywood. Namitha has signed a Tamil film ‘Alagagana Ponnudhan’ directed by Tiru. Initially she was told that the film will be directed by noted director Kamaraj who delivered a super hit film ‘Perusu’ in a very short time, and there will be a big hero against her in the film. Though, the story of the film consist a controversial concept of romance between a young boy and aged woman, she agreed because of the director and actor’s image.

But, the film makers gave her a big shock. When, the film begins it’s shooting Namitha was told that Kamaraj and the big hero are not available because they couldn’t adjust their dates for the film and hence they were replaced by director Tiru and his close relative as hero of the film. Namitha was in deep agony over the developments, but somehow completed the film. When, she was asked to attend the film promotion programme she simply refused to it. The director Tiru made hue and cry about her absence and staged dharna before Namitha’s residence at Chennai, demanding her to attend the promotional programmes.

Both the actress and director lodged complaints against each other in concerned offices. But, Namitha stands firm and refuse to participate in any promotional programmes. People who feel miss her suggests her to return to her home industry Tollywood.



Share |



Producer Y. Ravichand is staging a fast unto death hunger strike since last three days demanding the Government to take stern action against piracy. Entire Telugu film industry came in support to him. Director Surendar Reddy also joined him by sitting for relay hunger strike.

PRP President Chiranjeevi, Allu Aravind, Rama Naidu, Tamma Reddy Bharadwaj, Dil Raju, Surendar Reddy, Shyam Prasad Reddy, VV.Vinayak, Krishna Vamsi, Paruchuri brothers, Bujji, KC Shekar babu, Nallamalupu Srinivas, R. Narayana Murthy, film artists Nagarjuna, NTR, Allu Arjun, Ram, Naga Chaitanya, Bhumika, Teja, Chandra Siddhartha and many others arrived to express their solidarity to Y. Ravichand.

Tomorrow, on 19th of March all these people of the film industry will conduct a peaceful procession and submit a memorandum to CM K.Rosaiah asking him to take action against piracy. Telugu film industry will observe one day bandh on tomorrow in protest against piracy.








Share |



పైరసీ కి వ్యతిరేకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఈ నెల 19 వ తేదిన బంద్ పాటించాలని నిర్ణయించింది. చిత్ర పరిశ్రమకు సంబందించిన 24 విభాగాలు కూడా బంద్ లో పాల్గొన నున్నాయి. నిర్మాతల మండలి బంద్ కు ఇచ్చిన పిలుపునకు అన్ని విబాగాలు మద్దత్తును ప్రకటించాయి. బంద్ రోజున షూటింగ్ లు నిలిపి వేయనున్నారు. దియేటర్ల యజమానులు కూడా బంద్ లో .పాలు పంచుకోనున్నారు. ఆ రోజు విడుదల కావాల్సిన సినిమాలను వాయిదా వేస్తున్నారు.బంద్ రోజున చిత్ర పరిశ్రమకు చెందిన అని యూనియన్లు, పరిశ్రమకు చెందిన పెద్దలు నటి నటులు అందరు భారీగా ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించనున్నారు.



Share |




అందాల తార, పొడుగుకాళ్ల సుందరి అనుష్క కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. అరుందతి చిత్రం సాధించిన ఘన విజయం తరువాత అనుష్క కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న పంచాక్షరి షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అనుష్కకు మరో మంచి ఆఫరు వచ్చింది. ఫై. వాసు దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ అయిన అప్తరక్షక చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడలో సూపర్ స్టార్ విష్ణువర్ధన్ నటించిన చివరి చిత్రం అప్తరక్షక. కన్నడలో ఆప్తమిత్ర కు సీక్వెల్ గ ఈ చిత్రాన్ని వాసు రూపొందించారు. తెలుగులో దాన్ని చంద్రముఖి పేరుతో వాసు రూపొందించారు. అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.


ఇపుడు అప్తరక్షకను తెలుగులో చంద్రముఖి -2 గా రూపొందించనున్నారు. ముందు రజని కాంత్ ను అనుకున్న అయన బిజీ షెడ్యుల్ వాళ్ళ నటించలేక పోవడం తో విక్టరి వెంకటేష్ తో రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్నారు. హిరోయిన్ గా వెంకటేష్ సరసన ఎవరైతే సరి పోతారు అని ఆలోచించిన దర్శక నిర్మాతలు చివరికి అనుష్కను ఎంపిక చేశారని సమాచారం. .




Share |



పైరసీ పై ఇంతకాలానికి పరిశ్రమ కళ్ళు తెరిచింది. కొన్నేళ్ళుగా పైరసీ సాగుతున్నా ఎవరికీ వారు తమ చిత్రం పైరసీ బారిన పడకుండా ఉంటె చాలు, మిగిలిన వారు ఏమైతే మనకేం అన్నట్లు వ్యవ హరిస్తూ వచ్చారు. పైరసీ రాక్షసి కోరలు చాచి పరిశ్రమ నే మింగేసి స్థాయికి ఎదిగిన తరువాత గని పరిశ్రమకు జ్ఞానోదయం కలగలేదు.కోట్లు గిమ్మరించి చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలని దివాలా తీయించి బజారు కిడ్చడం తో చిత్రాలను నిర్మించి పాపర్ కావడం కన్నా మరో వ్యాపారం చేసు కోవడం మంచిదని చాలామంది నిర్మాతలు ఒక నిర్ణయానికి రావడం తో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో నిర్మాత రవిచంద్ మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ నిర శన దీక్షకు చిత్ర పరిశ్రమ స్పందించడం అభినందనీయం.కనీసం ఇప్పటికైనా నిర్మాతలు, రచ యతలు , నటులు , నటీమణులు , పరిశ్రమకు చెందిన అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి పైరసీ పై యుద్దని ప్రకటించడం హర్షదాయకం.


నిర్మాత పచ్చగా ఉంటేనే పరిశ్రమ మనగలుగుతుందని అందరు గుర్తించారు. చిత్ర పరిశ్రమ లో ని పెద్ద నిర్మాతలందరూ ఒకచోట చేరి పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తమిళనాడులో ఉన్నట్లు పైరసీని గూండా యాక్ట్ కిందకు తీసుక రావాలని కోరారు. కొత్త చట్టం కన్నా ఉన్న చట్టాన్ని పకడ్బందిగా అమలు చేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య అభి ప్రా య పడుతున్నారు. పైరసీ ని నిర్మూలించడానికి కోకా చట్టాన్ని అమలు చెయ్ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి గీతారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం మాటలు చెప్పడం మాని చేతల్లో చూపాలి.



Share |



ఎంత మంచి కార్యక్రమానికైనా ప్రచారం చాల అవసరం. ఆ కార్యక్రమం పై ప్రజల్లో అవగాహనా కల్పించాలి.అప్పుడే అది విజయవంతం అవుతుంది. ప్రభుత్వం కొన్ని మంచి కార్యక్రమాలను చేప ట్టినా వాటికీ తగిన ప్రచారం లేకపోవడం, తమ కోసం ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని రుపొం దించిందన్న విషయమే ప్రజలకు తెలియక పోతే దాని లక్ష్యం నెరవేరదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరడానికి ప్రసార సాదనాల ద్వారా ప్రచారం జరగాలి. ఈ విషయాన్నీ ప్రభుత్వం చాల ఆలస్యంగా గ్రహించింది.


మహిళా సమస్యలు, లైంగిక వేదింపులు , ఇతర విషయాలపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయకుండానే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం కేటాయించింది. 1091 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. తమ సమస్యలను పట్టించు కోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టోల్ ఫ్రీ గురించి చాలామందికి తెలియదు. దాన్ని ఎవ రు వినియోగించుకోవడం లేదు. దాంతో రాష్ట్ర హోం మంత్రి దానికి తగిన ప్రచారం కల్పించడం కోసం సహజ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుదను 1091 కు బ్రాండ్ అంబాసిడర్ గా ని యమించారు.


దానికి తగిన ప్రచారం కల్పించాలని జయసుదను కోరారు. ఆమె కూడా వెంటనే అంగీక రించా రు.టి. వి. చానెల్స్, ఎఫ్ ఎమ్ రేడియోల్లో 1091 కు సంబందించిన అంశాలు, దాని ఆవశ్యకత గురించి వివరించి ప్రజలు, ముఖ్యంగా మహిళల్లో అవగాహనా కల్పించడానికి జయసుద ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఒక మంచి కార్యక్రమానికి సహజక నటి జయసుద ప్రచారం నిర్వహించ డానికి ఐద్దపడటం అభినంద నీయం . రండి మనం కూడా అ సహజ నటిని అభినందిద్దాం



Share |






బిజీ ఆర్టిస్ట్ లకు ప్రతి నిముషం చాల విలువైనదే. తమకు అవకాశాలు వస్తున్నంత కాలం తా ర లు ఎంతో బిజీగా ఉంటారు. అందాన్ని పరిరక్షించు కోవడానికి ఎక్సర్ సైజులు చేయడం. స్విమిం గ్ , యోగ లతో పాటు షూటింగ్ లతో వారికీ సరిపోతుంది. సమయం ఎ మాత్రం సరిపోదు.అ లంటి బిజీ తారలు ఏకంగా రెండు గంటలు కనిపించకుండా పోతే అది ఫిలిం నగర్లో ఒక హాట్ టా పిక్ గా మారుతుంది. ఒంటరిగా వెళితే పెద్దగా పట్టించు కోరు అదే ఒక హిరో తో కలిసి హటాత్తు గా కనిపించకుండా పోతే ఇక గాసిప్స్ కు కొదవే ఉండదు. యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం సింహ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది .



బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో నయనతార, నమిత , స్నేహ ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తు న్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ, నమితల మద్య సినిమాలో కెమిస్ట్రీ ఆదిరినట్లు సమాచారం. వారిద్దరూ ఇటివల ఒక డిన్నర్ పార్టీలో కలుసుకున్న రంట. డిన్నర్ పార్టీ మద్యలో వారిద్దరూ ఎవరి కంట పడకుండా రెండు గంటలు కనిపించకుండా వెళ్లి పోయి అ తరువాత వచ్చారు. 'ఆ డిన్నర్ ' పై ఇద్దరు సంతృప్తి గా ఉన్నట్లు కనిపించిందంట. ఇంతకు రెండు గంటలు వారు ఎటు వెళ్లారు అన్నది వెళ్ళిన వారు, వారిని చుసిన వారే చెప్పాలి అయినా ఇలాంటివన్నీ అడుగు తారా ఎవరైనా! అంతేనే బాలయ్య బాబు !!



Share |




టాలీ వుడ్ కు కొత్తగా పరిచయం అవుతున్న తారలు ఒకటి, రెండు చిత్రాలకే పరిమితం అవు తారని సీనియర్ తారలు కంటున్న కలలు నెరవేరేలా లేదు. వారు వరుస అవకాశాలు సంపా దిస్తూ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. ఎం మయచేశావే చిత్రం ద్వారా టాలివుడ్ కు పరిచయం అయిన సామంత , లీడర్ చిత్రం ద్వారా పరిచయం అయిన రిచా గంగోపాధ్యాయ్ లు వరుస అవకాశాలు పొందుతున్నారు. టాలివుడ్ లో సామంత సక్సస్ కావడం తో హ్యాపిడేస్ చిత్రం ద్వారా టాలివుడ్ కు పరిచయమై ఇపుడు కొలీ వుడ్ లో చాల బిజీ హీరోయిన్గా ఉన్న మిల్క్ వైట్ బ్యూటి తమన్నా లో కలవేం మొదలైంది.



వాస్తవానికి సామంత మొదట్లో తమిళం లో ఒక చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గోతం వాసుదేవ మీనన్ సమంతలోని టాలెంట్ ను గుర్తించి ఎం మాయచేశావే చి త్రం ద్వారా టాలీవుడ్ కు పరిచేయం చేశారు. అ చిత్రం విడుదలకు ముందే బృందావనం చిత్రం లో జూనియర్ ఎన్. టి. ఆర్. సరసన సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత మంజుల తన సోదరుడు ప్రిన్స్ మహేష్ బాబు తో నిర్మించనున్న తదుపరి చిత్రంలో కూడా సమంతను హిరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది.


లీడర్ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల పరిచయం చేసిన రిచా గంగోపాధ్యాయ్ కూడా వరుస అవ కాశాలు సొంతం చేసుకుంటోంది. లీడర్ తరువాత రవితేజ సరసన రిచా చాన్స్ కొట్టేసింది.రవి తేజ నటించనున్న మిరపకాయ చిత్రంలో రిచా నటించనున్నట్లు సమాచారం. రవి తేజ నటించ నున్న మరో చిత్రంలో కూడా రిచాను హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మినిమం గ్యరెం టి హీరోగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన రవితేజ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటిం చ నున్నాడు. మిరపకాయ , వీర చిత్రాలతో పాటు ఆర్. ఆర్.మూవీ మేకర్స్ వెంకట్ సమ ర్పణ లో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించనున్న చిత్రంలో కూడా రవి తేజ నటిస్తు న్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రిచా నటించనుంది. సో సీనియర్ హీరోయిన్స్ కాస్త జాగ్రతగా ఉండటం మంచిది ! ఏమంటారు !!



Share |



ప్రముఖ నటుడు , నిర్మాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు , యువ హిరో విష్ణు ఒక మంచి హిట్ కోసం తపిస్తున్నాడు. హిట్స్ లేక పోతే ఎ నిర్మాత, దర్శకుడు కూడా సినమ చాన్స్ లి ఇవ్వరు. సొంత నయనార్ పై ఎన్ని చిత్రాలి నిర్మించున హిట్ లేక పోతే ఆర్థిక నష్టం తో పాటు ఫ్లాప్ హిరో అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అలా జరగకుండా చూడాలంటే మంచి కథ, కథ నం, వైవిధ్య భరితమైన పాత్ర తో పాటు నటనకు ప్రాదాన్యం ఉన్న చిత్రంలో నటించాల్సి ఇంటింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం సలీం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడటం తో ఇపుడు తనకు ఒక పెద్ద హిట్ తప్పని సరి అని విష్ణు బావిస్తున్నాడు.


హీరోగా తనను తాను విష్ణు నిరుపించుకోవాల్సిన పరిస్థితిలో అతను ఉన్నాడు. ఈ అగ్నిపరిక్ష లో అతను విజయం సాదించలేక పోతే హిరో గానలదోక్కుకునే అవకాశాన్ని అతను కోల్పోక తప్పదు. ప్రస్తుతం విష్ణు పెదరాయుడు -2 చిత్రంలో నటించనున్నాడు. మోహన్ బాబు సినీ కెరీర్ లో పెదరాయుడు చిత్రం ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. దానికి సీక్వెల్ గా ఇపుడు విష్ణు పెదరాయుడు -2లో నటిస్తున్నాడు.


పెదరాయుడు చిత్రానికి దర్శ కత్వం వహించిన రవిరాజ పినిశెట్టి పెదరాయుడు -2 చిత్రానికి కూడా దర్శకత్వం వహించే అవ కాశం ఉంది. ఇది కాకుండా విష్ణు మరో బయటి చిత్రంలో నటించ నున్నాడు. రవిరాజ పినిశెట్టి వద్ద చాలాకాలం పనిచేసిన హేమంత మధుకర్ దర్శ క త్వంలో విష్ణు నటించనున్నాడు. ఈ రెండు చిత్రాల్లో కసిసం ఒకటైన హిట్ కొడితేనే విష్ణుకు హిరో గా మనుగడ ఉంటుంది లేదంటే .......



Share |




Though the actor admits he hasn't watched any of the matches

Salman Khan says he is supporting actress Preity Zinta's Kings XI Indian Premier League team, though he admits he hasn't watched any of the matches in season-3 of the tournament.

"I am supporting Zinta's team, but I haven't watched any of the matches as yet," Salman told reporters at the mahurat (inauguration) of Rahul Dholakia's film Society here Tuesday.

The film has been produced by Smita Thackeray, who is daughter-in-law of Shiv Sena supremo Bal Thackeray.

Salman believes that media shows the face of society so it should not amplify trivial issues.

"Show good things to the society. Sometimes you make stories out of nothing and exaggerate some trivial issues. Don't do that," Salman said.


(1) 2 3 4 ... 2441 »



Ads
Wallpapers
8 Fingers

8 Fingers

Katrina Kaif

Katrina Kaif

Keyuri Shah

Keyuri Shah

Videos
Spicy Gallery
  • Celina Jaitley
  • Celina Jaitley
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Julie
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Jennifer Mayani
  • Sherlyn Chopra
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |