Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దల్ల మారిపోతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శల వర్షం కురిపించారు. విజయదశమి రోజున అరసవిల్లి లో సూర్యనారాయణ స్వామికి పూజాధికాలు నిర్వహించిన చిరంజీవి అనంతరం అక్కడ రోడ్ షో లో పాల్గొన్నారు. ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకొని పడ్డారు. అధికారం లో ఉన్న వారు సామాన్య ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఎంతసేపు తమ ఏదుగుదలనే చూసుకుంటున్నారని నిప్పులు కక్కారు. వందలాది ఎకరాల భూములు నేతలకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వాల్లో ప్రజా ప్రతినిదుల్లొ జవాబుదారీ తనం కొరవడిందని ఆరోపించారు. ప్రజల అవసరాలు తీర్చాలన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని వాపోయారు.
చిరంజీవి ప్రసంగం సాంతం ఆలకిస్తే గతం లో అధికారం లో ఉన్న అన్ని ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. ఆ పార్టీ ఇ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలను టార్గెట్ చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీని నేరుగా విమర్శించలేదు. ఆయన ఆరోపణలు విమర్శ లన్ని పరోక్షంగానే సాగాయి. డైలాగులు బాగానే ఉన్న ఆది ప్రజలను ఆకర్షించలేక పోయింది. నాలుగేళ్ళ క్రితం నాలుగు ఎకరాలు కూడా లేని నాయకులు ఇప్పుడు వందలాది ఎకరాలను ఎలా సంపాదించారో నిలదిద్దాం రమ్మని ప్రజలను పిలవడం గమనార్హం. ఎక్కడ కూడా చిరంజీవి నేరుగా ఎవరి పై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదు. తన రథం నుంచి అభివాదం చేస్తూ ప్రసంగించారు. ప్రజల ఆస్తులకు కాపలా ఉండాల్సిన నాయకులే భూములను కైవసం చేసుకుంటున్నారని అలాంటి వారిని నిలదిద్దాం రండి అని పిలుపు ఇచ్చారు. ఒక్క విషయం చిరంజీవి మార్చిపోయారు. నిల దియండి అని అని అనడం వేరు రండి నిలదిద్దాం అని అనడం వేరు. చిరంజీవి ప్రసంగం లో ఎక్కడ అలాంటి మాటలు కనిపించలేదు. యువతను టార్గెట్ చేసుకున్న తీరు కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. చిరంజీవి విసిరిన డైలగ్‌లు వింటుంటే కాస్త అలనాటి ఎన్. టి. ఆర్. ను అనుకరించడానికి ప్రయత్నించారని అనిపించింది. 1982 లో ఎం. టి. ఆర్. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను 'కుక్క మూతి పిందెలని' నేరుగానే విమర్శించారు. ఇపుడు చిరంజీవి అలాంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దలుగ మారిపోతున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.





Related Stories:

  • అగ్ని ప్రమాదం
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • కొనసాగుతున్న కాల్పులు
  • పదవులకోసం పార్టీ మార్చలేదు: గాలి
  • వివాదానికి కారణం ఏమిటి?
  • విద్యార్థి గర్జనకు ఏర్పాట్లు పూర్తి
  • విషమించిన స్వప్నిక ఆరోగ్యం
  • నగరం లో రెండు వేల సి. సి. టి. వి. లు
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • ప్రజాభిప్రాయం మేరకే మ్యాని ఫెస్టో
  • సత్యం పై చర్యలు: సెబీ
  • డ్రాగా ముగిసిన మొహాలి టెస్ట్
  • పొత్తు పెట్టుకుంటే తప్పెమిటి
  • కాల్పుల పై అసెంబ్లీ లో దుమారం
  • పొత్తుకు తలుపులు తెరిచిన పి. ఆర్. పి.
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • 100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన పాక్
  • రికార్డ్ ను మిస్ అయిన గంభీర్
  • మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |