Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



ప్రత్యేక ఆర్థిక మండలి (సేజ్) పేరిట ప్రభుత్వం పేద ప్రజల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఘాటుగా విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జెడ్ చెర్ల నియోజకవర్గ పరిది లోని పోలేపల్లి లోని సేజ్ బాధితులను పరామర్శించడానికి ఆయన శుక్రవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితులను నేరుగా కలుసుకొని వారిని పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారు చెప్పిన విషయాలు విని చలించి పోయారు. పేదలు త్యాగాలు చేస్తే పెద్దలు అనుభవిస్తున్నారని ఇదెంత శోచనీయమని చిరంజీవి అన్నారు. పెద్దలు త్యాగాలు చేసి ఫలితాన్ని పేదలకు అందివ్వాలని సూచించారు. సెజ్‌ల పేరిట పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం తీరు గమనిస్తే ఆ భూముల్లో రియాల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తోందా అన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు నేరుగా రైతుల వద్దకు వచ్చి భూములను కొనుగోలు చేయడానికి బదులు, ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడం పలు అనుమానాలకు తావు ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఈ వైఖరిని ఎం అంటారో నాకన్నా మీకే బాగా తెలుసు అని చిరంజీవి అనగానే ప్రజల నుంచి బ్రోకర్ పాత్ర అని పెద్దగా వినిపించింది.
పేద ప్రజలను దోచుకొని పెద్దలను పోషిస్తున్న ప్రభుత్వ పాత్ర కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. నేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నామని, సేజ్ బాధితులకు పరిహారాన్ని చెల్లించామని , వేదికలెక్కి ప్రసంగాలు చేస్తున్న నేతలకు చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు, సేజ్ పుణ్యమా అని ఒకనాటి అసాములు ఇపుడు భూములు కోల్పోయి బీకారు లయ్యారని ఇవేవీ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. సెజ్‌ల పేరుతో భూములను కోల్పోయిన వారందరు పేదలు, ఎస్. సి. , ఎస్. టి. , బి. సి. లే తప్ప పెద్దలు కాదని వారి భూమి ఒక సెంటు కూడా పోలేదని చెప్పారు. పోలేపల్లి అధ్యయన యాత్ర కూడా విజయవంతం కావడం తో ప్రజారాజ్యం పార్టీలో ఆనందం వెల్లివిరుస్తోంది.





Related Stories:

  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • దేవేందర్ రాజకీయం
  • అవినీతి పైనే చిరు గురి
  • సాక్షి పై టి. డి. పి. పీర్యాదు
  • చిరు సభలో అపశృతి
  • బి. జె. పి. తో పొత్తు ఉండదు: చిరంజీవి
  • అడుగుతాం- కడుగుతాం: పోసాని
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • గాంధీ గిరి మా విధానం: మిత్ర
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • ఒంగోలు నుంచి జయప్రద!
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • చిరు రంగా రెడ్డి పర్యటన 26 నుంచి
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • షూటింగ్ లకు లాంగ్ లీవ్ పెట్టిన పవన్
  • ఎన్‌కౌంటర్ పై నివేదికకు ఆదేశం: జానా రెడ్డ
  • ప్రజా పోరులో చిరు ఒంటరి
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |