| << Newer | Older >> |
on 2008/7/3 6:32:09
మాలో ఎలాంటి విబెదాలు లేవు అని యు. ఎన్. పి. ఏ. అధ్యక్షుడు, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం స్పష్టం చేశారు. గురువారం డిల్లీ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అణు విషయం లో ప్రధాని ఇచ్చిన వివరణపై నిపుణుల సలహా తీసుకోనున్నట్లు సమాజ్వాదీ మరో నేత అమర్సింగ్ చెప్పారు. యు. ఎన్. పి. ఏ. ను అనుమానించాల్సిన పని లేదని ఉమ్మడి సమావేశంలో వారు అన్నారు. యు. ఎన్. పి. ఏ. లోని పార్టీలు, ఆయా పార్టీళానేతలంత కలిసే ఉన్నారని తమ మధ్య విబెదాలు లేవని, తాము ఎటు కదలమని మరో సారి వారు స్పష్టం చేశారు. అణు ఒప్పందం విషయం పై జులై ఆరో తేదీన మరో సారి చర్చించ నున్నట్లు వారు పేర్గొన్నారు. అణు ఒప్పందం విషయం లో అమెరికా తో భారత్ కుదుర్చుకోనున్న ఒప్పందం పై తమకున్న అనుమానాలను తీర్చాలని తాము ప్రధానిని కోరనున్నామని ఆ వివరణ అందిన తరువాత దానిపై మరో సారి చర్చిచ నున్నట్లు వివరించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



