| << Newer | Post Comments | Older >> |

తెలంగాణా రాష్ట్ర సమితి అదినేత కె. సి. అర్. తన బస్సు యాత్రను శనివారం నుంచి ప్రారంభించనున్నారు. రౌటీన్ కు బి న్నంగా ఆయన టూర్ సాగనుంది. అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆయన యాత్ర మొదలు కానుంది. ఆరు రోజుల పాటు ఆయన టూర్ సాగనుంది. ఈ సారి కె. సి.అర్. ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఎవరి పై కూడా నోరు పారేసు కోకూడదని కూడా కె. సి. ఆర్. బావిస్తూన్నారు. ఆయన టూర్ తండాల్లో, , గ్రామీణ ప్రాంతాల్లో సాగుతుంది. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని ఆయన అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26 వ తేదీలోగా తెలంగాణా పై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుండన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యం లో నోరు పారేసుకోకుడాదన్న బావన తో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తన నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నట్లు గ్రహించిన కె. సి.అర్. నోరును అదుపులో పెట్టుకొని టూర్ సాగించనున్నారు.


