| << Newer | Post Comments | Older >> |
అధికారుల వ్యవహారం పై అలిగిన కైకలూరు శాసన సభ్యుడు రాజా రామ్చందర్ తన ఎం. ఎల్. ఏ. పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా గురించి వెల్లడించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబండ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ అధికారులు తనను లెక్క చేయడం లేదని ఆయన ఆగ్రహం తో ఉన్నరు.ఇదె విషయం పై గతం లో ఆయన కృష్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరవధిక నిరాశాన దీక్ష చేశారు కుద.అప్పత్లొ ముఖ్యమంత్రి జోక్యం తో ఆయన దీక్ష ను విరమించారు. తన మద్దట్టు ధరులతో సమావేశమై ఒకటి రెండు రోజుల్లో రాజీనామా పై నిర్ణయం టీుసుకోనున్నట్లు రాజా రామ్చందర్ అంటున్నారు. రాజీనామా చేస్తానని చెప్పడం ఆయనకు ఇదే మొదటి సారి కాదు ఇదే చివరి సారి కాబోదు కూడా


