Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/13 5:23:46

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందరికన్నా ముందు అక్కడి కి వెళ్ళి వాలేది రాజకీయ పార్టీలే. బాధితులను పరామర్శించే పేరుతో ఈ పార్టీలు చేస్తున్న దే మి టి? సంయమనం పాటించాలని ప్రజలను కోరాల్సిన పార్టీలే వారిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాజకీయ నేతలు ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోమవారం ఒక్క రోజునే టి. డి. పి. , ప్రజారాజ్యం, సి. పి. ఎం.,పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు, అల్లు ఆరవింద్, నోముల నరసింహమయ్య, ఆదివారం కె. సి. ఆర్., అంతకన్నా ముందు బి. జె. పి. నేతలు. ఎం. ఐ. ఎం . నేతలు అదిలాబాద్ జిల్లా లోని భైంసా కు పరుగులు దిశారు. దుర్గా మాత శొభా యాత్ర సందర్భంగా మొదలైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కర్ఫ్యూ కు దారి తీసింది. గత నాలుగురోజులుగా భైంసా లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. శాంతి బధ్రతల పరిరక్షణకోసం పోలీస్ యంత్రాంగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రప్పించింది. ఒకపక్క కర్ఫ్యూ కొనసాగుతున్నా వాటొలీ లో ఒక మతానికి చెందిన ఆరుగురుని సజీవదహనం చేసిన మతోన్మాదుల మారణకాండ ఎంతటి అమానుశామో అందరు ఒక్క సారి ఆలోచించాలి. నిద్రిస్తున్న అమాయకులను సజీవ దహనం చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆ ముష్కరులకు మానవత్వం ఇసు మంత కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. గొడవలు, ఘర్షణలతో సంభందం లేని వారి ప్రాణాలను హరించడం ద్వారా ఏమీ సాదించదలుచుకున్నారో పాషాణ హృదయులైన వారికే తెలియాలి. ఏ కులం , మతం అన్నది కాడుఇ ముఖ్యం వారంతా అమాయకులు, కులీ నాలి చేసుకొని పొట్టపోసుకునే వారి పై అంత ద్వేషం ఎందుకు? భైంసా సున్నితమైన ప్రాంతం అని పోలీసు యంత్రాంగానికి తెలుసు. గతం లో అక్కడ మాత ఘర్షణలు జరిగాయి. 1996 లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. అక్కడ రెండు నెలలు కర్ఫ్యూ పెట్టారు. దానికి ముందు కూడా అదిలాబాద్ జిల్లాలో మాత ఘర్షణలు జరిగిన ధాఖలాలున్నాయి. ఈ నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహరించైసియన్ పోలీస్ యంత్రాంగం కొద్దిగా ఎమరుపటుగా ఉండటం తో ఇతాంతి ఉపద్రవానికి కారణ మైంది. ముందు జాగ్రత్తలు తీసుకోక పోగా, కనీసం ఘర్షణలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనుంటే బాగుండేది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలి. ఇక రాజకీయ నేతలు కూడా ప్రజలను రెచ్చగొట్టే ల వ్యవహరించకుండా చూడాలి. రాజకీయ లబ్ది కన్నా ఘర్షణలను నివారించడానికి చేపట్టే చర్యలకు ఉతం ఇవ్వాలి. పరిస్థితిని చక్కదిద్దుతున్న అధికార యంత్రాంగానికి సహకారాన్ని అందివ్వాలి. మతోన్మాద శక్తులను కూడా ఉక్కుపాదం తో అణచివేయడానికి ప్రభుత్వం కూడా పూనుకోవాలి. ప్రభుత్వం విచారణకు ఆదేశించడం హర్చించ దగ్గదె. విచారణ అనథరం ధొషులుగా తేలిన వారి పై కఠినంగా వ్యవహరించాలి.







Related Stories:

  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నగరంలో హై అలర్ట్
  • పరిహారం పై పెదవి వి రుస్తున్న రైతాంగం
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • విధానలేముఖ్యం: రాఘవులు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • వివాదానికి కారణం ఏమిటి?
  • అగ్ని ప్రమాదం
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • తెలంగాణా లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితే
  • ఎందు కింత కలవరం
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • నిమజ్జనానికి పూర్తి అయిన ఏర్పాట్లు
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |