| << Newer | Older >> |
on 2008/7/27 7:06:38
తెలంగాణా జిల్లాలో బోనాలు పండుగ ఘనంగా ముగిసింది. ఎన్నికల ప్రచారం కు మించినట్లు ఆయా రాజకీయ పక్షాల నాయకులు బోనాల వేడుకలను ఉపయోగించుకున్నారు. చిరు పార్టీ నుండి పవన్ కల్యాణ్ ఈ వేడుకలకు హాజరు ఐతే (గతం లో ఎప్పుడూ ఈయన బోనలకు హాజరు అయ్యింది లేదు) తెలుగు మహిళా నాయకురాలు రోజా ఈ బోనాలకు ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.
దేవతల మీద భక్తి ఎలా ఉన్నా వోట్ల మీద మాత్రం ఆయా నాయకులు విపరీతమైన భక్తి చూపించేశారు. రోజా ప్రసంగం ఎన్నికలను తలపిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండానే కార్ ఎక్కెసాడు. ఎటొచ్చీ ఈసారి బోనాలకు తల్లి తెలంగాణా అధినేత్రి విజయశాంతి కనబడక పోవటమే విచిత్రం.
దేవతల మీద భక్తి ఎలా ఉన్నా వోట్ల మీద మాత్రం ఆయా నాయకులు విపరీతమైన భక్తి చూపించేశారు. రోజా ప్రసంగం ఎన్నికలను తలపిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండానే కార్ ఎక్కెసాడు. ఎటొచ్చీ ఈసారి బోనాలకు తల్లి తెలంగాణా అధినేత్రి విజయశాంతి కనబడక పోవటమే విచిత్రం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



