| << Newer | Older >> |
on 2008/6/6 8:16:23
రాష్ట్రం లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా పోటీ చేసిన లాజరస్ ఓటమి కి తనను భాధ్యుదిని చేయడం పై తెలంగాణా ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , తెలంగాణప్రాంతీయభి వృద్ది బోర్డ్ ఛైర్మన్ ఉప్పునూతల కలవపడుతున్నారు. లాజరస్ ఓటమిలో తన పాత్ర ఏమీ లేదని వివరణ ఇచ్చుకోడానికి ఆయన డిల్లీ లో పలువురు నేతలతో కలిసి మోరపెట్టుకొంటున్నట్లు సమచరమ్.థనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలుసుకున్న ఉప్పునూతల ముందుగా డిల్లీ కె వెళ్ళి సోనియా గాంధీ రాజకీయ సలహా ధారు అహమద్ పటేల్ ను కలిసి తాను పార్టీకి ఎలాంటి ద్రోహాం చేయలేదని వివరించడానికి ప్రయత్నించారని తెలిసింది. దిగ్విజయసింగ్ , వీరప్పమొయిళీని కూడా ఉప్పునూతల కలిసినట్లు సమాచారం. ఆలేరు నియోజక వర్గం లో జరిగిన ఉప ఎన్నికల్ అప్రచారం లో తాను పాల్గొనలేదని ఉప్పునూతల వారితో చెప్పినట్లు తెలిసిన్ది.ఇవన్ని ఇలౌంటే తనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీచేయలేదని, మీడియాలో వస్తున్న కథనాలన్ని ఉహాగానాలే నని ఉప్పునూతల చెప్పడం గమనార్హం. త్తప్పు చేయనాపుడు డిల్లీ లో బస చేసి అధిస్తానానికి చెందిన పలువురు నేతలను కలవాల్సిన అవసరం ఏమిటో మరి !
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



