| << Newer | Older >> |
on 2008/6/30 8:24:54
అణు ఒప్పందం పై ఎవరికి ఎలాంటి సందేహాలున్న వాటిని నివృత్తి చేస్తామని, వామపక్షాల అభ్యంతరాలకు కూడా సమాధానం చెబుతామని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. డిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఆ తరువాత మీడియా సమావేశంలో ప్రసంగించారు. అణు ఒప్పందం కుదిరిన తరువాత ఆ అంశాన్ని పార్లమెంట్ ముందు చర్చకు పెట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో చర్చ తరువాతనే అణు ఒప్పందాన్ని అమలు పరచనున్నట్లు స్పష్టం చేశారు. ఐ. ఏ. ఈ. ఏ, ఎస్. ఎస్. జి. లతో ముందు చర్చజరగా నివ్వాలని ప్రధాని ప్రతిపక్షపార్టీలను కోరారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



