| << Newer | Older >> |
on 2008/7/24 9:09:24
హైదరాబాద్ నగరం లోని హిమాయత్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హిమాయత్ నగర్లోని ఎల్. ఐ. సి. కార్యాలయం లో ఉన్నతుంది మంటలు చెలరేగాయి. ఈ ంప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. భవన మంత మంటలు విస్తరిస్తున్నాయి. లోపల నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. వారిని కాపాడటానికి మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది కృషి చేస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



